పోస్ట్‌లు

మార్చి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

బేతాళ ప్రశ్న -2 సమయం ఎంత?

చిత్రం
చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకుని విక్రమార్కుడు స్మశానం కేసి నడవ సాగాడు. ఇంతలో శవంలో నుంచి బేతాళుడు బయటకు వచ్చి రాజా నువ్వు  ఇలా కష్టపడటం నేను చూడలేకపోతున్నాను. నీ కష్టాన్ని మర్చిపోవడానికి నేను నీ మెదడుకు పదును  పెట్టే  ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం తెలిసి నువ్వు  చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుంది.  మనందరికీ  కౌరవులు, పాండవుల గురించి తెలుసు పాండవులను చంపడానికి కౌరవులు పన్నిన పన్నాగ మే  లక్క ఇల్లు. గంటలో దగ్నం అయ్యేలా లక్క ఇంటిని నిర్మిం చారు.  ఇది తెలుసుకున్న పాండవులు ఆ  లక్క ఇంటిలో ఒక స్వరంగ మార్గం చేసుకొని అక్కడ నుండి బయటపడాలి అనుకున్నారు.  ఒకరోజు ముందుగానే తన తల్లిని ఆ సొరంగమార్గం  గుండా అవతలివైపుకు తీసుకువెళ్లారు.    ప్రస్తుతం ఆ లక్క ఇంటిలో పాండవులు ఐదుగరు మాత్రమే ఉన్నారు. కౌరవుల అనుకున్న సమయం రానే వచ్చింది పాండవులు నిద్రిస్తున్న వేళ  ఆ లక్క ఇంటికి నిప్పంటించారు.ఇది ముందుగానే పసిగట్టిన పాండవులు వేగంగా స్వరంగ మార్గం దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడొక చిక్కు ఉన్నది!            ఎన్నో మెలికలు తిరిగిన ఆ స్వరంగ మార్గం లో అక్కడక్కడా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. దారి అస

ఆవులను ఎలా ప‌ంచాలి?

చిత్రం
Bethala kathalu   విక్రమార్కుడు చెట్టుపైకి ఎక్కి చెట్టుపై ఉన్న శవాన్ని దించి భుజాన వేసుకోని కాళికామాత గుడి వైపు బయలుదేరాడు. ఇంతలో శవంలో నుంచి బేతాలుడు బయటకు వచ్చి విక్రమార్కుడు తో నేను నీకు ఒక కథ చెబుతాను, ఆ కథలో నుంచి ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి  చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలవుతుంది అని శాపం ఇస్తాడు. రామాపురం అనే ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతను పుట్టినప్పుడు నుండి వ్యవసాయం చేస్తూ ఎంతో అభివృద్ధి లోకి వచ్చాడు. అతనికి ముచ్చటగా ముగ్గురు కొడుకులు జన్మించారు. వారిని అతడు ఎంతో ప్రేమతో ,వివేకంతో పెంచసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. రామయ్య ముసలివాడు అయ్యాడు. అతనికి తన చావు సమీపిస్తున్నదని తెలిసి తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు పంచాలని నిర్ణయించుకున్నాడు. రామయ్య దగ్గర ఉన్న పొలము, ఇల్లు, డబ్బు ,బంగారం తన ముగ్గురు కొడుకులలో చిన్న కొడుకు ఎక్కువగానూ ,రెండవ కొడుకుకు చిన్న కొడుకు కంటే కొంచెం తక్కువగాను ,అలాగే మొదటి కొడుకుకి మిగిలిన ఇద్దరు కంటే తక్కువగా ఆస్తిని పచాడు.కానీ తన దగ్గర ఉన్న ఆవుల మాత్రం పంచలేదు. అనుకోకుండా ఒక రోజు రామయ్య చనిపోయాడు.తన ముగ్గురు కొడుకులు అతనికి దహన సంస్కార